24 July 2018

దుర్గారావు మృతిపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి https://ift.tt/2A4O23r

తూర్పు గోదావరి:. హోదా పోరులో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అమరుడు అయ్యారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో మృతి చెందడం పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల చర్యలను వైయస్‌ జగన్‌ తీవ్రంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A4O23r
via IFTTT July 24, 2018 at 08:13PM

No comments:

Post a Comment