18 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన ముస్లింలు https://ift.tt/2MZ2kVQ

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొవ్వాడ వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముస్లింలు కలిశారు. మహానేత హాయంలో ముస్లింలకు మేలు జరిగిందని, మీరు కూడా మహానేత మాదిరిగా తమకు సంక్షేమ పథకాలు అందించాలని ముస్లింలు కోరారు. వారికి వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని భరోసా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MZ2kVQ
via IFTTT July 18, 2018 at 05:10PM

No comments:

Post a Comment