18 July 2018

ఢిల్లీలో టీడీపీ ఎంపీల డ్రామాలు మొదలు https://ift.tt/2uLq4US

అనంతపురం: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ డ్రామాలను మొదలుపెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ వల్లే హోదా అంశం సజీవంగా ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uLq4US
via IFTTT July 18, 2018 at 05:25PM

No comments:

Post a Comment