తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పండుగలా సాగుతుందని మాజీ మంత్రి కొప్పాల మోహన్రావు పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో వైయస్ జగన్ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్ జగన్ ఒక్కరే అన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uGmICG
via
IFTTT July 19, 2018 at 05:43PM
No comments:
Post a Comment