19 July 2018

మా రాజీనామాలతో బీజేపీకి కనువిప్పు https://ift.tt/2muoumS

న్యూఢిల్లీ:  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసినప్పుడే బీజేపీ కళ్లు లె రిచిందని, అందుకే అవిశ్వాస తీర్మానానికి ఒప్పుకుందని మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.  మా త్యాగఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందన్నారు. మాతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండి ఉంటే ప్రత్యేక హోదా ఇప్పటికే వచ్చి ఉండేదన్నారు. మాట తప్పడం చంద్రబాబుకు సహజంగానే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2muoumS
via IFTTT July 19, 2018 at 05:56PM

No comments:

Post a Comment