19 July 2018

రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చకు వైయస్‌ఆర్‌సీపీ నోటీసు https://ift.tt/2JyFnpy

న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నోటీసు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలుపై సభలో చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు అందజేశారు. దీంతో సోమవారం స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.   

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JyFnpy
via IFTTT July 19, 2018 at 06:05PM

No comments:

Post a Comment