1 July 2018

టీడీపీది దళితతేజం కాదు.. దళిత మోసం https://ift.tt/2tJADrP

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహించేది దళిత తేజం కాదు.. దళితమోసమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు సంజీవయ్య అని విమర్శించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్న చూపు అని పలు సందర్భాల్లో నిరూపితమైందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. నెల్లూరు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tJADrP
via IFTTT July 01, 2018 at 07:32PM

No comments:

Post a Comment