కర్నూలు జిల్లా కల్లూరులో వక్ఫబోర్డు మాజీ డైరక్టర్ సుభాన్ తో సహా దాదాపు 150 మంది వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కల్లూరు ఊరికివాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో కాటసాని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం అరాచక పాలనకు చరమ గీతం పాడటానికి ప్రతి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ng76hF
via IFTTT July 01, 2018 at 07:41PM
No comments:
Post a Comment