1 July 2018

టీడీపీ పాలనంతా కబ్జాలమయం https://ift.tt/2tUFqpR

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పరిపాలన అంతా కబ్జాలమయమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వించిపేటలో పీర్లసావిడిలో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మైనార్టీలు ఆందోళన చేపట్టారు. ముస్లింల నిరసనకు వెల్లంపల్లి శ్రీనివాసులు మద్దతు తెలిపారు. వించిపేటలో పీర్ల సావడి స్థలాన్ని టీడీపీ నేతలు కబ్జాకు యత్నించారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tUFqpR
via IFTTT July 01, 2018 at 06:35PM

No comments:

Post a Comment