19 July 2018

బీజేపీ..టీడీపీలు ఏపీని ఘోరంగా మోసం చేశాయి https://ift.tt/2Lwt2nu

 కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని విమ‌ర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైయ‌స్ఆర్‌ సీపీ మాత్రమేనని తెలిపారు. గురువారం గోపాల్‌రెడ్డి క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు.  కేంద్ర,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lwt2nu
via IFTTT July 19, 2018 at 10:53PM

No comments:

Post a Comment