19 July 2018

బాధిత కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఆర్థిక సాయం https://ift.tt/2LvBpQ9

 తూర్పు గోదావరి: గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆర్థిక‌సాయం అంద‌జేశారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గత శనివారం గోదారిలో పిల్లర్‌ను ఢీకొట్టి పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ‍ప్రమాదంలో గల్లంతయిన ఏడుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvBpQ9
via IFTTT July 19, 2018 at 10:48PM

No comments:

Post a Comment