19 July 2018

పోలవరం లొసుగులపై ఆరా https://ift.tt/2mvbM7m

జలాశయంలో ముంపుకు గురయ్యే భూమి విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. 2005లో 57 వేల ఎరాల ముంపు భూమి అని చెప్పి, గత ఏడాది అది 1.5లక్షల ఎకరాలు అని ఎలా మార్చారు అని ప్రశ్నించారు సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్. జలాశయం నీటిమట్టం లో మార్పు లేదు, నీటి నిల్వ సామర్థ్యంలోనూ మార్పులు చేయలేదు, మరి అలాంటప్పుడు ముంపుకు గురయ్యే భూమి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mvbM7m
via IFTTT July 19, 2018 at 09:31PM

No comments:

Post a Comment