హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన వైయస్ జగన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2muTYcA
via
IFTTT July 19, 2018 at 11:22PM
No comments:
Post a Comment