18 July 2018

కాకినాడ నగరంలో అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ https://ift.tt/2L1rB4l

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే కాకినాడ నగరంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు కాకినాడ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. కాసేపట్లో సంచ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు వేలాదిగా తరలిరావడంతో కాకినాడ నగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L1rB4l
via IFTTT July 18, 2018 at 09:54PM

No comments:

Post a Comment