18 July 2018

నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారు https://ift.tt/2JCGTXw

తూర్పుగోదావరి: ౖవైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రజలు ఎలాంటి నమ్మకంతో ఉన్నారో అలాంటి నమ్మకాన్ని వైయస్‌ జగన్‌ కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JCGTXw
via IFTTT July 18, 2018 at 10:02PM

No comments:

Post a Comment