18 July 2018

బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు https://ift.tt/2Jxoewn

తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని స్థానికులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొద్ది సేపటి క్రితం కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైయస్‌ జగన్‌ మాస్క్‌లు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మహిళలు జననేతను కలిసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jxoewn
via IFTTT July 18, 2018 at 09:52PM

No comments:

Post a Comment