18 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన గంగనాపల్లి దళితులు https://ift.tt/2zQ7kta

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వివిధ  వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. బుధవారం వైయస్‌ జగన్‌ను గంగనాపల్లి దళితులు కలిశారు. తమ గ్రామంలో దళితులకు శ్మాశాన వాటిక లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు వివరించారు. కొంత మంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zQ7kta
via IFTTT July 18, 2018 at 06:34PM

No comments:

Post a Comment