18 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన సీపీఎస్‌ ఉద్యోగులు https://ift.tt/2JWdCZ1

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీపీఎస్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ విధానం తమకు నష్టదాయకమని, సీపీఎస్‌ను రద్దు చేయాలని వారు కోరారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JWdCZ1
via IFTTT July 18, 2018 at 06:36PM

No comments:

Post a Comment