22 July 2018

పుష్కరం దాటినా.. ఇల్లు ఇవ్వలేదు https://ift.tt/2v2kb6b

తూర్పుగోదావరి: పుష్కరకాలం దాటిపోయినా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనకు మంజూరు చేసిన ఇల్లును ఇప్పటి వరకు ఇవ్వలేదని రమణయ్యపేటకు చెందిన పర్వీన్‌ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పెద్దాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పర్వీన్‌ కలిశారు. ఈ మేరకు తన సమస్యను జననేతకు వివరించారు. 2006లో తనకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2v2kb6b
via IFTTT July 22, 2018 at 07:35PM

No comments:

Post a Comment