వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్తూర్పుగోదావరి: చంద్రబాబుపై పోలీస్ వ్యవస్థ కేసులు పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ జిల్లా విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సభలు, యువభేరీలు, బంద్ల్లో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టించారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LqpSVr
via IFTTT July 22, 2018 at 07:37PM
No comments:
Post a Comment