21 July 2018

దవలూరి దొరబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2uP87oB

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త దవలూరి దొరబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను దొరబాబు కాకినాడ వద్ద కలిసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆయనకు జననేత కండువా కప్పి పార్టీలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uP87oB
via IFTTT July 21, 2018 at 09:43PM

No comments:

Post a Comment