న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో స్వల్ప చర్చ నిర్వహించాలని వైయస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన రాజ్యసభ చైర్మన్కు నోటీసు అందజేశారు. ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O6Zajb
via IFTTT July 23, 2018 at 05:25PM
No comments:
Post a Comment