- వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి- అనంతపురంలో భారీ బైక్ ర్యాలీఅనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న రాష్ట్రబంద్ను విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం అనంతపురం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mA2JBZ
via IFTTT July 23, 2018 at 02:58PM
No comments:
Post a Comment