తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సామర్లకోట మండలం అయోధ్యా రామాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు జననేతకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకుంటున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ll2dqw
via IFTTT July 23, 2018 at 11:15PM
No comments:
Post a Comment