23 July 2018

ఆర్టీసీ ఎండీని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు https://ift.tt/2LKlrC5

విజయవాడ: ఆర్టీసీ ఎండీని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచలి రవి, అడపాశేషు, సోమవారం కలిశారు. రేపటి బంద్‌కు మద్దతివ్వాలని వారు ఎండీని కోరారు. హోదా అవసరాన్ని తెలియజేసేలా బంద్‌ నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKlrC5
via IFTTT July 23, 2018 at 11:33PM

No comments:

Post a Comment