18 July 2018

వైయస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు నిద్రపోకూడదు https://ift.tt/2LiIuqx

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింహాన్ని చూడాలంటే అడవిలో చూడాలని, వైయస్‌ జగన్‌ను చూడాలంటే జనంలోనే చూడాలన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LiIuqx
via IFTTT July 18, 2018 at 10:52PM

No comments:

Post a Comment