18 July 2018

వైయస్‌ఆర్‌ లాగా పట్టుదల ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌ https://ift.tt/2JzmzGB

తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా పట్టుదల ఉన్న వ్యక్తి అని కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JzmzGB
via IFTTT July 18, 2018 at 10:59PM

No comments:

Post a Comment