వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్తగా మాజీ ఐపిఎస్ అధికారి (రిటైర్డు ఐజి) షెక్ ఇక్బాల్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LCUzak
via IFTTT July 24, 2018 at 03:16AM
No comments:
Post a Comment