వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి గారిని పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ నియామకాన్ని తెలియజేస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్కు, రాజ్యసభ, లోక్సభ సెక్రటరీ జనరల్కు లేఖను పంపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JKm2li
via IFTTT July 24, 2018 at 03:03AM
No comments:
Post a Comment