1 July 2018

విశాఖలో నేడు కార్మిక గర్జన https://ift.tt/2KBE0Yz

విశాఖపట్టణం: రాష్ట్రంలో వివిధ వర్గాల కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో ఆదివారం నాడు కార్మిక గర్జన ను నిర్వహిస్తున్నారు. ఈ గర్జనలో పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షులు గౌతం రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KBE0Yz
via IFTTT July 01, 2018 at 03:57PM

No comments:

Post a Comment