అనంతపురం : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని నిరసిస్తూ అనంతపురం లో సోమవారం నాడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంచన పై గర్జన దీక్షను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపురెగని పోరాటం చేస్తూ, పార్టీకి చెందిన లోకసభ సభ్యుల చేత రాజీనామాలు కూడా చేయించిన వైయస్ ఆర్ సీపీ, జిల్లాల వారీగా వంచన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KAsPiG
via IFTTT July 01, 2018 at 04:35PM
No comments:
Post a Comment