తూర్పుగోదావరి: చంద్రబాబు చర్యతో తాము రోడ్డున పడ్డామని డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని డాక్యుమెంట్ రైటర్స్ కలిశారు. ఈ మేరకు తమ సమస్యలు చెప్పుకున్నారు. పూర్వం లైసెన్స్ వ్యవస్థ ఉండేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తీసేశారని, దీంతో డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థ కుక్కలు చించిన విస్తరిలా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zXLZOG
via IFTTT July 21, 2018 at 07:00PM
No comments:
Post a Comment