20 July 2018

బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయం https://ift.tt/2zWZtdy

న్యూఢిల్లీ:  బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. లోక్‌సభలో 13 సార్లు వైయ‌స్ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చార‌ని తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు ప్రధాని మోదీని ఢిల్లీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zWZtdy
via IFTTT July 20, 2018 at 05:32PM

No comments:

Post a Comment