జననేతను కలిసిన జూనియర్ న్యాయవాదులుతూర్పుగోదావరి: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని న్యాయవాదులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూనియర్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zUEl7O
via IFTTT July 21, 2018 at 06:29PM
No comments:
Post a Comment