జూన్ 11వ తేదీన రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జిపై నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. 40 రోజులుగా యువనేత తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. చలిగాలులు, వర్షం, బురద మయమైన దారుల్లో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడతారని అనిపించినప్పుడు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zTAGH2
via IFTTT July 22, 2018 at 12:19AM
No comments:
Post a Comment