20 July 2018

దేవుడి మాన్యాలైనా, శ్మశానవాటికలైనా.. పచ్చ నేతల భూదాహానికి ఒకటే! https://ift.tt/2uNHTms

19–07–2018, గురువారంజేఎన్‌టీయూ సెంటర్‌ (కాకినాడ), తూర్పుగోదావరి జిల్లాఈ రోజు కాకినాడ పట్టణంలోని ఆదిత్య కాలేజీ సెంటర్, మాధవనగర్, రంగరాయ మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగింది. మహిళలు, పిల్లలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగినప్పుడు ఆ విద్యాసంస్థకు యూనివర్సిటీ హోదా కల్పించిన నాన్నగారిని కళాశాల సిబ్బంది గుర్తు చేసుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uNHTms
via IFTTT July 20, 2018 at 02:57PM

No comments:

Post a Comment