18 July 2018

గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తాం https://ift.tt/2uK154m

తూర్పు గోదావరి: గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం వైయస్‌ జగన్‌ను ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్‌ కలిశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ కాక కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే మాకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uK154m
via IFTTT July 18, 2018 at 08:06PM

No comments:

Post a Comment