22 July 2018

ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతారా? https://ift.tt/2uGwXI2

బీజేపీ, టీడీపీలను క్షమించేందుకు వీల్లేదువైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణహైదరాబాద్‌: ఓటేసి అధికారం కల్పించిన పాపానికి ఆంధ్రరాష్ట్ర ప్రజలను చంద్రబాబు, నరేంద్రమోడీ నట్టేట ముంచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు చెప్పారని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని చెప్పారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uGwXI2
via IFTTT July 22, 2018 at 09:30PM

No comments:

Post a Comment