22 July 2018

జననేత సమక్షంలో పార్టీలో చేరిన అనురాధ https://ift.tt/2uD4dA2

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా కదం తొక్కుతున్నారు. రాజమండ్రి 29వ డివిజన్‌కు చెందిన ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ కురిమిళ్ల అనురాధ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ఆమెకు కండువా కప్పి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uD4dA2
via IFTTT July 22, 2018 at 07:28PM

No comments:

Post a Comment