22 July 2018

ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పలుచన చేయడం దారుణం https://ift.tt/2uCUBF4

21–07–2018, శనివారం   అచ్చంపేట జంక్షన్, తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్‌లో నిన్న జరిగిన పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అయిన ‘హోదా’ను ఓ ప్రహసనంగా మార్చివేయడం, కోట్లాది మందికి ఆశ, శ్వాస అయిన హోదాను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకోవడం.. క్షమించరాని నేరం. నాలుగేళ్లుగా హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజల నరనరాల్లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uCUBF4
via IFTTT July 22, 2018 at 03:02PM

No comments:

Post a Comment