19 July 2018

పగలు కాంగ్రెస్‌..రాత్రి బీజేపీతో బాబు సంసారం https://ift.tt/2Ns8Bsl

విజయవాడ:  చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  విమర్శించారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ns8Bsl
via IFTTT July 19, 2018 at 05:09PM

No comments:

Post a Comment