23 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన చేనేతలు https://ift.tt/2NCAYnE

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చేనేతలు వైయస్‌ జగన్‌ను కలిశారు.  ప్రభుత్వం నుంచి బకాయిలు ఇప్పించాలని వారు వైయస్‌ జగన్‌ను కోరారు. ఆప్కో మీద ఆధారపడకుండా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు.  నేతన్నలకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCAYnE
via IFTTT July 23, 2018 at 05:46PM

No comments:

Post a Comment