20 July 2018

ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే https://ift.tt/2mz0MFY

– చంద్రబాబుతో మా బంధం ఎప్పటికీ తెగిపోదన్న రాజ్‌నాథ్‌సింగ్‌– లోక్‌సభ సాక్షిగా బయటపడ్డ బీజేపీ– టీడీపీ బంధం ఢిల్లీ: ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని మరోమారు పార్లమెంట్‌ సాక్షిగా రుజువైందని ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mz0MFY
via IFTTT July 20, 2018 at 11:30PM

No comments:

Post a Comment