21 July 2018

చంద్రబాబు మోసాలను ఎండగడుదాం https://ift.tt/2mwfxJv

పలాస ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ అప్పలరాజుతూర్పు గోదావరి: చంద్రబాబు మత్స్యకారులను మభ్యపెట్టేందుకు కొత్త కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నానని మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్‌ అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుదామని ఆయన పిలుపునిచ్చారు.  ఏ ఒక్క కమిషన్‌ కూడా ఇంతవరకు పూర్తి నివేదిక రాలేదన్నారు. మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మత్స్యకారులను ఎలా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mwfxJv
via IFTTT July 21, 2018 at 10:19PM

No comments:

Post a Comment