21 July 2018

బాబు హయాంలో చేతివృత్తులు అంతం https://ift.tt/2mwfqO5

వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పొన్నాడ సతీష్‌తూర్పు గోదావరి: చంద్రబాబు హయాంలో చేతివృత్తులు అంతమవుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పొన్నాడ సతీష్‌ విమర్శించారు. ఎన్నికల సమయంలో మత్స్యకారులకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే మత్స్యకారులకు అండగా ఉండేవారన్నారు. మత్స్యకారులకు వేట లేని పరిస్థితి నెలకొందన్నారు. రజకులు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mwfqO5
via IFTTT July 21, 2018 at 10:11PM

No comments:

Post a Comment