18 July 2018

మా అవిశ్వాసాన్ని స్పీకర్‌ ఎందుకు అంగీకరించలేదు? https://ift.tt/2mpxjOA

విజయవాడ: ప్రత్యేక హోదాపై చర్చించాలని కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అంగీకరించని కేంద్ర ప్రభుత్వం టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మా అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.  మేం రాజీనామా చేసి బయటికి వచ్చాక టీడీపీ అవిశ్వాస

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mpxjOA
via IFTTT July 18, 2018 at 06:52PM

No comments:

Post a Comment