తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరిజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం వైయస్ జగన్ పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోని అచ్చెంపేట జంక్షన్ నుంచి ప్రారంభమైంది. సామర్లకోట మండలం గొంచాల వద్ద జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LyzLAq
via IFTTT July 22, 2018 at 03:21PM
No comments:
Post a Comment