తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మంగళవారం విరామం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ బంద్ చేపడుతున్న దృష్ట్యా అన్ని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LNCoew
via IFTTT July 24, 2018 at 06:16PM
No comments:
Post a Comment