21 July 2018

ఇక అవిశ్వాసం పెట్టాల్సింది ప్రజలే... https://ift.tt/2L9uRe1

ప్రజల చేత, ప్రజలకోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలపై ఎ.పి ప్రజలు పెట్టుకున్న ఆశలు...ఆకాంక్షలు అన్నీ ఆవిరైపోయాయి. ప్రత్యేకహోదా పై అటు కేంద్రం చాణక్యం..ఏ సమస్యలోనైనా తన స్వీయరాజకీయప్రయోజనాన్ని వెదుక్కునే చంద్రబాబు రాజకీయం..ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నట్టనడిరోడ్డుపై పడేశాయి. నాలుగేళ్లుగా....విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నెన్నో హామీలు...ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన కేంద్రం, ఎన్నికలయిపోయిన వెంటనే, ఆంధ్ర మాకేమి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L9uRe1
via IFTTT July 21, 2018 at 08:34PM

No comments:

Post a Comment