1 July 2018

ప్రారంభమైన పాదయాత్ర https://ift.tt/2KBjbQ7

ముమ్మిడి వరం : సమస్యలు తెలుసుకుంటూ, తానున్నాంటూ భరోసా ఇస్తూ జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభమైన 202 రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం రాజుపాలెం చేరుకుంది. ఈగ్రామంలో విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వైయస్ జగన్ కు స్వాగతం పలికారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KBjbQ7
via IFTTT July 01, 2018 at 03:34PM

No comments:

Post a Comment